Exclusive

Publication

Byline

దుబాయ్‌ ఎయిర్‌షోలో ప్రమాదం - కుప్పకూలిన భారత్ తేజస్ యుద్ధ విమానం, పైలట్ మృతి

భారతదేశం, నవంబర్ 21 -- దుబాయ్ ఎయిర్ షోలో అనుకోని ప్రమాదం జరిగింది. భారత్ కు చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్ కూలిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్‌షోలో వి... Read More


'విజయవాడలోనే పట్టుకున్నారు.. మారేడుమిల్లి ఎన్ కౌంటర్ బూటకం' - మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ

భారతదేశం, నవంబర్ 21 -- ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్లను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు పలువురిని పోలీసులు క్రూరంగా హత్య చేసి ఎన్‌క... Read More


నాగార్జున సాగర్ టు శ్రీశైలం : కృష్ణమ్మ అలలపై లాంచీ యాత్ర, రూ. 2 వేలకే ట్రిప్, ప్యాకేజీ వివరాలివే

భారతదేశం, నవంబర్ 21 -- ఓవైపు కృష్ణమ్మ పరవళ్లు. మరోవైపు చుట్టూ కొండలు. మరికొంత దూరం వెళ్తే నలమల్ల ఫారెస్ట్ అందాలు. ఇలా ఒకటి కాదు ఎన్నో ప్రకృతి అందాలను చూసి ఆస్వాదించవచ్చు. ఏకంగా నాగార్జున సాగర్ నుంచి శ... Read More


తిరుమల శ్రీవారి సేవలో రాష్ట్రపతి ముర్ము

భారతదేశం, నవంబర్ 21 -- తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపది దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల మహాద్వారానికి వెళ్లిన రాష్ట్రపతి.. మొదట శ్రీ వరాహస్వామి... Read More


తెలంగాణకు రెయిన్ అలర్ట్ - 3 రోజులపాటు వర్షాలు, ఐఎండీ అంచనాలివే

భారతదేశం, నవంబర్ 20 -- తెలంగాణకు వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. ఈనెల 23వ తేదీ నుంచి వర్షాలు ఉంటాయని పేర్కొంది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావర... Read More


తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - స్వాగతం పలికిన అధికారులు

భారతదేశం, నవంబర్ 20 -- శ్రీవారి దర్శనార్థం భారత గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్దకు చేరుకున్న ఆమెకు హోంశాఖ మంత్రి వంగలప... Read More


పెండింగ్ స్కాలర్‌షిప్ బకాయిలు - రూ. 161 కోట్ల విడుదలకు ఆదేశాలు

భారతదేశం, నవంబర్ 20 -- రాష్ట్రంలోని పలు కాలేజీలు పెండింగ్ స్కాలర్ షిప్ బకాయిల కోసం పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలనే బంద్ కు కూడా పిలుపునివ్వగా. ప్రభుత్వం చర్చలు జరిపింది. దీంతో ఆయా కాలేజీలు వ... Read More


ఏపీ : మరింత ఈజీగా 'ధాన్యం కొనుగోళ్లు' - ఈ నెంబర్ కు 'హాయ్' అని పెడితే చాలు..!

భారతదేశం, నవంబర్ 20 -- రాష్ట్రంలోని రైతులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు పడే తిప్పలకు ఉపశమనం కలిగించేలా సరికొత్త సేవలను తీసుకొచ్చింది. ధాన్యాన్ని వేగంగా కొనుగోల... Read More


ఏపీ టెట్ కు అప్లయ్ చేశారా...? దగ్గరపడిన గడువు, ఇక ఆలస్యం చేయకండి

భారతదేశం, నవంబర్ 20 -- ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా. ఈ గడువు దగ్గర పడింది. ఈనెల 23వ తేదీతో అప్లికేషన్ల ప్రాసెస్ ముగియనుంది. కాబట్టి అర్హులైన అభ్యర్థు... Read More


ఏపీ ఏజెన్సీ ఎన్ కౌంటర్ : టెక్నికల్ ఆపరేషన్లలో దిట్ట.... టాప్ మావోయిస్ట్ లీడర్ టెక్ శంకర్ హతం..!

భారతదేశం, నవంబర్ 19 -- రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీఎం వలస అటవీ ప్రాంతంలో బుధవారం మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం 7 గంటలకు భద్రతా బలగాలు, ... Read More