Exclusive

Publication

Byline

Location

నల్గొండ జిల్లాలో పండగపూట విషాదం - వాగులో మునిగి ముగ్గురు మృతి

భారతదేశం, అక్టోబర్ 2 -- దసరా పండగ కోసమని బంధువుల ఇంటికి వచ్చారు. అయితే సరదాగా పక్కన ఉన్న వాగులోకి వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు 9 ఏళ్ల బాలుడు వాగులో మునిగిపోయాడు. ఇతడిని కాపాడేందుకు యత్నించిన మరో ఇద్ద... Read More


తెలంగాణలో కొత్త వైన్స్ టెండర్లు 2025 : ఒక్కో దరఖాస్తుకి రూ. 3 లక్షలు - ఈ ముఖ్యమైన వివరాలు తెలుసుకోండి

Telangana,hyderabad, అక్టోబర్ 2 -- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,620 మద్యం దుకాణాల టెండర్లకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాల వారీగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు అక్టోబ... Read More


విశాఖలో ఈదురుగాలుల బీభత్సం - ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్, తీరం వెంబడి అల్లకల్లోలం...!

Andhrapradesh,viskapatanm, అక్టోబర్ 2 -- పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. విశాఖపట్నంకి 300కి.మీ, గోపాల్‌పూర్(ఒడిశా)కి 300 కి.మీ,పారాదీప్ (ఒడిశా)కి 400 కి.మీ. ... Read More


'చంద్రబాబు గారు... కనీసం మీకు చీమ కుట్టినట్లైనా లేదా..?' ఆల్మట్టి ఎత్తు పెంపుపై వైఎస్ జగన్ ప్రశ్నలు

Andhrapradesh, అక్టోబర్ 2 -- ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు పూర్తిగా... Read More


మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత - ఈ నెల 4న అంత్యక్రియలు

Telangana,nalgonda, అక్టోబర్ 2 -- కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. బుధవారం రాత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో తుదిశ్వ... Read More


ఏపీ డిగ్రీ అభ్యర్థులకు అప్డేట్ : సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు - కొత్త తేదీలివే

భారతదేశం, అక్టోబర్ 1 -- ఏపీలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతుండగా... తాజాగా అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. కౌన్సెలింగ్ గడువును పొడిగిం... Read More


చిన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు - శుభవార్త చెప్పిన ఏపీ సర్కార్

Andhrapradesh, అక్టోబర్ 1 -- దసరా పండగ వేళ చిన్న కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2014-19 మధ్య పనులు చేసి సుదీర్ఘ కాలంగా బిల్లుల కోసం వేచిచూస్తున్న వారి బిల్లులను చెల్లించాలని ఆర్థిక ... Read More


థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో ప్రమాదం - 9 మంది కార్మికులు మృతి....!

Tamilnadu, అక్టోబర్ 1 -- తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నోర్‌ థర్మల్‌ పవర్ స్టేషన్ లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి తొమ్మిది మంది వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంగళ... Read More


ఒడిశా టు రాజస్థాన్‌... వయా హైదరాబాద్..! రూ. 6.25 కోట్ల విలువైన గంజాయి సీజ్

Telangana,hyderabad, అక్టోబర్ 1 -- తెలంగాణలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. రాచకొండ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో. కోట్ల రూపాయలు విలువ చేసి గంజాయిని సీజ్ చేశారు. ఈ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అ... Read More


స్థానిక సంస్థల ఎన్నికలు 2025 : సర్పంచ్ పదవి పోటీకి అర్హతలెంటో తెలుసా..? ఈ విషయాలు తెలుసుకోండి

Telangana, అక్టోబర్ 1 -- తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. దీంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఇప్పటికే షెడ్యూల్ ఖరారు కాగా... త్వరలోనే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ముందుగ... Read More